Wednesday, May 24, 2023

కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం.

*కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం* .

 *బాషా* ✍️మంజీర రిపోర్టర్ 

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. జనవరి మార్చి త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్‌ నొక్కి నేరుగా జమచేసిన సీఎం. ఇప్పటివరకూ విద్యా దీవెన, వసతి దీవెన పథకంకోసం పెట్టిన ఖర్చు రూ.14,912.43 కోట్లు.


No comments:

Post a Comment

కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు

కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...