*బాషా* ✍️మంజీర రిపోర్టర్
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం. జనవరి మార్చి త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా జమచేసిన సీఎం. ఇప్పటివరకూ విద్యా దీవెన, వసతి దీవెన పథకంకోసం పెట్టిన ఖర్చు రూ.14,912.43 కోట్లు.
No comments:
Post a Comment